ఇక్కడ ఉండాలంటే మా రూల్స్ కి కట్టుబడి ఉండాల్సిందే – ట్విట్టర్ కు కొత్త IT మంత్రి ఘాటు హెచ్చరిక
బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కొత్త ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు వార్నింగ్ ఇచ్చారు. దేశంలో నివసించే, పనిచేసే వారు ఇక్కడి నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టంచేశారు. రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు...
