archive#Women’s Day

News

29 మంది మహిళామణులకు నారీ శక్తి పురస్కారాలు

న్యూఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాలకు 29 మంది విశిష్ట వ్యక్తులకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల కోసం విశేషంగా కృషి...