బెంగాల్లో ఆగని హింస!
తాజాగా భవనీపూర్లో ఘర్షణ భవానీపూర్: పశ్చిమ బెంగాల్లో హింస ఆగడం లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్లో బీజేపీ నేత దిలీప్ఘోష్పై తాజాగా టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా దిలీప్...
