archive#West Bengal government

News

మమత సర్కార్‌కు రూ.3,500 కోట్ల జరిమానా!

చెత్త నిర్వహణలో విఫలమైందని హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం కోల్‌క‌తా: ప‌శ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) గట్టి షాకిచ్చింది. ఘన, ద్రవరూప చెత్త నిర్వహణలో విఫలమైనందుకు రూ.3500 కోట్ల జరిమానా విధించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం పట్టణాభివృద్ధి,...
News

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అత్యాచార కేసుల్లో నివేదికలు కోరిన కోల్‌కతా హైకోర్టు

కోల్‌కతా: ఐదు అత్యాచార కేసుల్లో స్టేటస్ రిపోర్టులు సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని పింగ్లా వద్ద దివ్యాంగ మహిళపై అత్యాచారం జరిగిందని పిల్ పేర్కొంది. బాధితుల ఫిర్యాదుదారులకు, వారి కుటుంబాలకు భద్రత కల్పించాలని...