భారతీయ ఆత్మను జాగృతపరచడమే ఆర్.ఎస్.ఎస్ ధ్యేయం
ప్రథమ వర్ష సంఘశిక్షావర్గ సార్వజనికోత్సవంలో ఆర్.ఎస్.ఎస్ ఆంధ్ర ప్రాంత కార్యవాహ వేణుగోపాలనాయుడు నూతక్కి: భారతీయ ఆత్మను జాగృతపరిచి తద్వారా దేశంలో స్వభాష, స్వభిమానం, స్వదేశీ భావన తదితర వాటిని శక్తివంతం చేసి, ప్రపంచంలో భారతదేశం గొప్ప గడ్డగా తయారు చేయడమే రాష్ట్రీయ...
