archive#Vijayawada railway station

News

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్ రైలు.. ఈ నెల 19న ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

భారతీయ రైల్వేకు ప్రత్యేక ఆకర్షణగా మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు సికింద్రాబాద్-విజయవాడ మధ్య పరుగులు పెట్టనుంది. ఈ మేరకు వందే భారత్ రైలును ప్రారంభించేందుకు ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. తొలుత వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌...
News

విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్ల‌ వద్ద భారీ భద్రత

తిరుపతి: అగ్నిపథ్ నోటిఫికేష‌న్‌కు తీవ్ర వ్యతిరేకత వ‌చ్చిన నేప‌థ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు భద్రతను రప్పించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు....