విజయవాడ అగ్నిప్రమాద మృతుల వీరే
విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పది మృతదేహాల వివరాలను బంధువులు, అధికారులు గుర్తించారు. విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి, హోటల్...
