బాలాత్రిపుర సుందరీ దేవిగా విజయవాడ దుర్గమ్మ
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మొదటిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు నేడు బాలత్రిపురసుందరిదేవిగా కొలువుదీరారు. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. వృద్ధులు, దివ్వాంగులకు నేటి నుంచి...
