స్వాధీనత నుండి స్వతంత్రత వైపు – డాక్టర్ మోహన్ భాగవత్ ఉపన్యాసం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, శ్రీ విజయదశమి ఉత్సవం,2021 విదేశీ పాలన నుండి మనం స్వాతంత్ర్యం పొంది ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. మనకి 1947 ఆగస్ట్ 15 న స్వాతంత్ర్యం వచ్చింది. మన దేశ రథపు పగ్గాలను మనమే చేపట్టాము....
