వి.హెచ్.పి జాతీయ ఉపాధ్యక్షులు చంపత్ రాయ్ పై చేసిన భూకబ్జా ఆరోపణలపై కోర్టులో క్షమాపణలు చెప్పిన వినీత్ నారాయణ్
వి.హెచ్.పి జాతీయ ఉపాధ్యక్షుడు, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపాత్ రాయ్, అతని సోదరులు భూ ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి ప్రతిష్టను కించపరిచే విధంగా ఫెస్బుక్లో పోస్టు చేసిన యూపీలోని బిజ్నోర్కు చెందిన జర్నలిస్ట్ వినీత్...
