ముగ్గురు మహిళలు కొంగుబిగించారు… వెంకన్నను ప్రతిష్ఠించారు
ఊరిలో గుడి కట్టి, హిందూ ధర్మాన్ని నిలబెట్టారు మతమార్పిడులూ తగ్గించారు.. ఏపీలోని పట్టిసీమ మహిళల విజయగాథ రాజమహేంద్రవరం: పట్టిసీమ పేరు చెప్పగానే వీరభద్రస్వామి ఆలయమే గుర్తొస్తుంది. కొవ్వూరు నుంచి పోలవరం వరకూ పవిత్ర గోదావరి తీరాన వేంకటేశ్వరస్వామి ఆలయం లేకపోవడం గురించి...
