కేంద్ర పథకాలపై ప్రచారం.. రికార్డ్ నెలకొల్పిన కుర్రోడు!
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ హల్ద్వానికి చెందిన వైభవ్ పాండే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలను.. ఒకే రోజులో ఎనిమిది కేంద్రాల్లో వందల మందికి తెలిసేలా ప్రచారం చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు...
