విశాఖపట్నం, హైదరాబాద్లలో ‘అల్లూరి’ మ్యూజియంలు
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి భాగ్యనగరం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మ్యూజియంలను విశాఖపట్నం, హైదరాబాద్లలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు...
