archive#Union Minister of State for Electronics

News

ఎలక్ట్రానిక్స్ రంగంలో గ్లోబల్ హబ్‌గా మారనున్న భారత్

తిరుపతి: ఎలక్ట్రానిక్స్ రంగంలో 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తిరుపతిలోని ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో ఏర్పాటు చేయనున్న మొట్టమొదటి లిథియం బ్యాటరీ తయారీ కేంద్రాన్ని...