ఉద్యోగుల తొలగింపుపై అమెజాన్కు కేంద్రం నోటీసులు
న్యూఢిల్లీ: భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగుల్నితొలగించిన నేపథ్యంలో ఇ-కామర్స్ సంస్థ అమెజాన్కు కేంద్ర కార్మిక శాఖ మంగళవారం నోటీసులు జారీ చేసింది. బెంగళూరు కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ముందు బుధవారం (నవంబరు 23న) హాజరు కావాలని ఆదేశించింది. ఉద్యోగుల...
