కేంద్ర ప్రభుత్వం అధికార పరిధి మేరకే జడ్జీల నియామకం – కేంద్ర న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి
న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర అధికార పరిధుల్లోకి ఇతర వ్యవస్థలను చొరబడనివ్వమని న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ప్రభుత్వం తన పరిమితుల్లో ఉంటూనే ఇతర వ్యవస్థలూ వాటి హద్దుల్లో అవి ఉండేలా చూస్తుందని తెలిపారు. తాము నిర్ణయించిన వ్యక్తినే జడ్జిగా...
