archiveUNGUTURU

NewsProgramms

భూమి తల్లిని కాపాడుకుందాం – శ్రీ భాగయ్య

రసాయనాలు వాడకుండా భారతీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని, అదే మనల్ని పోషిస్తున్న భూమి తల్లి పట్ల మనం చూపే కృతజ్ఞత అవుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు శ్రీ భాగయ్య అన్నారు. పశ్చిమ...