పేదల జీవితాలు మార్చనున్న ఉజ్వల 2.0… ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించిన ప్రధాని…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉజ్వల 2.0 పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ప్రధాని సంభాషించనున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పేదలకు,...
