చైనా రహస్య క్యాంపుల్లో మ్రగ్గిపోతున్న 3 మిలియన్ల మంది ఉఘర్ ముస్లిం మహిళలు
మైనారిటీలను చైనా ప్రభుత్వం హింసిస్తోందని అమెరికా సామాజికవేత్త రుషాన్ అబ్బాస్ పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2018లో సెప్టెంబర్ 28న తన సోదరి, మెడికల్ డాక్టర్ గుల్షాన అబ్బాస్ను చైనా ప్రభుత్వం కిడ్నాప్ చేసిందని, ఇప్పటివరకు ఆమె గురించి ఎలాంటి సమాచారం...
