రైల్వే ట్రాక్ పేల్చివేత… అధికారుల అప్రమత్తతో తప్పిన ముప్పు!
ఉదయ్పూర్: ఉదయ్పూర్-అహ్మదాబాద్ మధ్య కొత్తగా ప్రారంభమైన రైల్వే ట్రాక్ను దుండగులు పేల్చివేశారు. దీంతో పట్టాలు పగిలిపోయాయి. అప్రమత్తమైన అధికారులు రైళ్ళ రాకపోకల్ని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అసర్వా-ఉదయ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లడానికి...
