ఇద్దరు చైనీయుల అరెస్టు!
న్యూఢిల్లీ: వీసా లేకుండా భారత్లోకి ప్రవేశించి, రెండు వారాల పాటు ఇక్కడే ఉన్నారు ఇద్దరు చైనీయులు. ఆదివారం వారు నేపాల్ వెళ్తుండగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. వారిద్దరు భారత్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని ప్రాంతాల్లో ఉన్నారని అధికారులు...
