ట్విట్టర్ కు ‘లాస్ట్ వార్నింగ్’ ఇచ్చిన భారత ప్రభుత్వం
సోషల్ మీడియా సంస్థ ట్విటర్, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి వివాదం రేగింది. నూతన ఐటీ నిబంధనల ప్రకారం ట్విటర్ ఇంకా భారత్లో అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంపై ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ నేడు...
