ముందస్తు బెయిలు పిటిషన్ వేసిన ట్విట్టర్ ఎండీ
నూతన ఐటీ నిబంధనలను పాటించనందుకు గానూ భారత్లో మధ్యవర్తి రక్షణ హోదా కోల్పోయిన సామాజిక మాధ్యమ సంస్థ ట్విటర్.. తొలి విచారణ ఎదుర్కోబోతోంది. ఉత్తరప్రదేశ్లో ఓ దాడి ఘటనకు సంబంధించిన కేసులో ట్విటర్ అధికారులపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆ...

