గోవులను వధించి కొవ్వు, చర్మం, మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు!
గోవులను వధించి.. వాటి చర్మం, కొవ్వు, మాంసం వేరు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని తుని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని పట్టణంలోని రామకృష్ణాకాలనీ శివారు జ్యోతినగర్ ఆవులను వదిస్తున్నారని కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గోపాల్ తదితరులు...
