కరోనా నివారణార్థం తిరుమలలో అఖండ బాలకాండ పారాయణం
తిరుపతి: కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై అఖండ బాలకాండ పారాయణ జరిగింది. ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. బాలకాండలోని...
