archiveThirumalangirulu

News

బాల‌కాండ అఖండ పారాయ‌ణంతో మార్మోగిన తిరుమ‌ల‌ గిరులు

తిరుమల: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై మంగ‌ళ‌వారం ఉద‌యం జరిగిన బాల‌కాండలోని మూడు నుండి ఏడో సర్గ వ‌ర‌కు ఉన్న మొత్తం 142 శ్లోకాలను వేద పండితుల అఖండ పారాయ‌ణంతో తిరుమ‌ల‌గిరులు మార్మోగాయి. బాల‌కాండ...