archiveThe Prime Minister laid the foundation stone for the Sports University in UP

News

యూపీలో అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రధాని

ఉత్తరప్రదేశ్లోని మీరట్లో రూ.700 కోట్లతో నిర్మించనున్న అత్యాధునిక ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని మోడీ నేడు శంకుస్థాపన చేశారు. ఆ రాష్ట్ర CM యోగితో కలసి.. ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ప్రధాని శంకుస్థాపన చేశారు. మీరట్లో దేశంలోనే అత్యాధునిక...