archive#The National Medical Commission

News

ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా తప్పనిసరి… జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ఈ విద్యాసంవత్సరం(2021-22) ఫిబ్రవరి-మార్చి నెలల్లో ఎంబీబీఎస్‌ కోర్సులో చేరిన విద్యార్థులందరికీ పాఠ్యాంశంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశిస్తూ జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు,...