మమతా బెనర్జీకి రూ. 5లక్షల జరిమానా విధించిన కోర్టు
పశ్చిమబెంగాల్లోని నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి సువేందు అధికారి ఎన్నికను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేసిన పిటిషన్ విచారణ నుంచి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కౌశిక్ చందా తప్పుకొన్నారు. అయితే న్యాయవ్యవస్థ, న్యాయమూర్తిని కించపరినందుకుగానూ దీదీకి...
