archive#The Border Security Force

News

పాక్ నుంచి భారత్‌కు సొరంగం తవ్విన తీవ్రవాదులు

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్​ సాంబాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ సొరంగాన్ని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. పాకిస్తాన్ జైషే మహ్మద్ ఉగ్రముఠాకు చెందిన ఇద్దరు సూసైడ్​ బాంబర్లు దీని ద్వారా భారత్​లోకి చొరబడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఏప్రిల్​ 22న సుంజ్వాన్​ ప్రాంతంలో...