వారణాసి పేలుళ్ళ కేసులో ఉగ్రవాది వలీవుల్లాకు మరణశిక్ష!
ఘజియాబాద్: 2006 వరుస పేలుళ్ళ కేసులో దోషిగా తేలిన ఉగ్రవాది వలీవుల్లాకు జిల్లా, సెషన్స్ జడ్జి జితేంద్ర కుమార్ సిన్హా మరణశిక్ష విధించారు. శనివారం కోర్టు వలీవుల్లాను దోషిగా తేల్చింది. వారణాసిలో జరిగిన బాంబు పేలుళ్ళలో 18 మంది మృతి చెందగా,...