archiveTemple priest set on fire in Rajasthan

News

దేవాలయ భూమి కోసం పూజారి సజీవదహనం

దేవుడి భూమి గురించి జరిగిన గొడవలో పూజారిని సజీవదహనం చేసిన దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరౌలిలోని బుక్నా గ్రామానికి చెందిన బాబూ లాల్‌ వైష్ణవ్‌ స్థానిక రాధాకృష్ణ ఆలయంలో పూజారిగా ఉన్నారు....