హిందువులను పట్టించుకోకపోవడమే సెక్యులరిజమా?
ప్రజలు చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం… అన్ని మతాల వారిని సమానంగా చూసినప్పుడే అది నిజమైన సెక్యులర్, ప్రజాస్వామ్య ప్రభుత్వమవుతుంది. కానీ తమిళనాడు లోని ఏఐడిఎంకె ప్రభుత్వం క్రైస్తవులకు అనుకూలంగా, మరోవైపు హిందువుల పట్ల ప్రతికూలంగా వ్యవహరిస్తోంది. ఇటీవల కరోనాతో మరణించిన టీవీ...
