హిందువుల గుండె పగిలింది… తమిళనాడులో మరో ఆలయం నేలమట్టం!
సర్కారు భూమి ఆక్రమించారని గణపతిని కూల్చారు అధికారుల మూర్ఖత్వంతో విలపించిన భక్తులు పెరంబలూర్: హిందువుల గుండె పగిలింది... తమిళనాడులో మరో ఆలయం నేలమట్టమైంది. హిందువులు, హిందూ దేవతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. పాలనపై నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తున్న డిఎంకె...

