ఆఫ్ఘన్ సంక్షోభంపై భారత్ చర్చలు ప్రశంసనీయం
తాలిబన్ల ప్రకటన కాబూల్: భారత్తో సత్సంబంధాలే కోరుకుంటున్నామని తాలిబన్ విదేశాంగశాఖ మంత్రి అమీర్ఖాన్ ముత్తాఖీ స్పష్టం చేశారు. అన్ని దేశాలతో సామరస్య వాతావరణం కోసమే తాము ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. తొలిసారిగా బీబీసీ ఉర్దూకు చెందిన మహిళా జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చిన...
