బంగ్లాదేశ్ ఏర్పాటులో.. భారత్ విజయానికి 50 ఏళ్లు.. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరుతో ఏడాదిగా ఉత్సవాలు.. విశాఖ చేరుకున్న ఉత్సవ జ్యోతి..
భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్పై విజయం సాధించింది. బంగ్లాదేశ్కు స్వాతంత్య్రం రావడానికి పూర్తి సహకారం అందించింది. ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని 'స్వర్ణిమ్ విజయ్ వర్ష్'గా ప్రకటించారు. భారత...
