రాష్ట్రంలో ఘనంగా రథసప్తమి వేడుకలు
విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సూర్యనారాయణ స్వామి ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. ఆదిత్యాయ ఆరోగ్య ప్రదాయ అంటూ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సప్త వాహనాలపై స్వామివారు తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా...
