క్రీడా భారతి ఆధ్వర్యంలో యోగా సప్తాహం… కోటి సూర్య నమస్కారాలు లక్ష్యం..
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విరాట్ భారత్, క్రీడా భారతి ఆధ్వర్యంలో ‘యోగా సప్తాహం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 7 రోజుల్లో కోటి సూర్య నమస్కార యజ్ఞాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచినవారు దీని కోసం https://www.viratbharat.org/ లో రిజిష్టర్...
