కరోనా రోగులు పశువుల కంటే హీనమా? – ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న
కరోనా నేపథ్యంలో దేశ రాజధాని నగరం సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా రోగులకు చికిత్స, కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా విచారణ జరిపింది. ఢిల్లీలో కరోనా రోగుల పట్ల...
