ఏపీలో బుల్డోజర్ సిస్టమ్ అవసరం: బీజేపీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఆదివారం హిందూ సంస్థల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించగా.. ఆ సమయంలో రాళ్ళ దాడి జరిగినట్టు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కో-ఇన్చార్జ్ సునీల్ దేవధర్ తెలిపారు. ర్యాలీకి అధికారుల నుండి నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకున్నారు. అయితే.. ర్యాలీ...
