శ్రీపెరంబదూర్లో ఘనంగా శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు
కాంచీపురం: కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్లో మూడు వేల ఏళ్ళ పురాతన చరిత్ర కలిగిన ఆదికేశవ పెరుమాళ్ ఆలయంలో రామానుజాచార్యుల 1,005వ అవతార బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 108 దివ్యదేశాల్లో భూతపురి క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ఆలయంలో రామానుజాచార్యులు ప్రత్యేక పూజలు...
