బంగ్లాదేశ్లో ప్రాచీన కాళీ ఆలయాన్ని పునఃప్రారంభించిన భారత రాష్ట్రపతి కోవింద్
ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా రెండో రోజు ఢాకాలో పునర్నిర్మించిన ప్రాచీన శ్రీకాళీ మందిరాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఆయన సతీమణి సవితా కొవింద్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో నిర్వహించే 50వ...