శివలింగంపై ఆశ్చర్యకరంగా ఏర్పడ్డ మానవ రూపం… దర్శించేందుకు పోటెత్తిన భక్తులు
అలీగఢ్: ఉత్తర్ప్రదేశ్ అలీగఢ్లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వంఖాండేశ్వర్ మహాదేవ్ ఆలయంలో అద్భుతం జరిగింది. ఆదివారం రాత్రి కళ్లు, ముక్కు సహా ముఖం రూపురేఖలతో ఉన్న శివలింగం దర్శనం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పోటెత్తారు....
