సమతా స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుం పెంపు
ఉదయం 11 నుంచి రాత్రి ఎనిమిది గంటల మధ్య దర్శనానికి అనుమతి ముచ్చింతల్: హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామానుజాచార్యుల సమతాస్ఫూర్తి కేంద్రంలో సందర్శకుల ప్రవేశ రుసుముల ధరలు పెంచారు. ఇప్పటివరకు పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.75 వసూలు చేస్తుండగా.. ఇకపై పెద్దలకు...
