క్రీడాకారులు ఫిట్నెస్ కోసం యోగా చేయాలి – ప్రధాని మోదీ సూచన
దేశంలో క్రీడలను కేవలం పాఠ్యేతర కార్యకలాపంగా పరిగణించడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఒక క్రీడా ఈవెంట్ను ప్రారంభించిన సందర్భరంలో వ్యాఖ్యానించారు. క్రీడాకారులను తమ ఆహారంలో మిల్లెట్ను చేర్చుకోవాలని కోరారు. ఒకప్పుడు క్రీడలను కాలయాపన...
