విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు – ఆరుగురు మావోలు హతం
విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా...
