అన్నమయ్య కీర్తన వివాదంపై స్పందించిన సింగర్ శ్రావణ భార్గవి
భాగ్యనగరం: టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల సంకీర్తలను శ్రావణ భార్గవి పాడటంతో ఈ వివాదం మొదలైంది. శ్రావణ భార్గవి చేసిన వీడియోపై...
