archive#SIMI

News

ప్ర‌జ‌ల్ని చంపినందుకు చింతించడం లేదు: సిమి ఉగ్ర‌వాది న‌గోరి

భోపాల్: 2008లో అహ్మదాబాద్ బాంబు పేలుళ్ళ‌తో అమాయ‌క‌పు ప్ర‌జ‌ల‌ను చంపినందుకు చింతించడంలేదని స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి) ఉగ్ర‌వాది సఫ్దర్ నగోరి స్ప‌ష్టం చేశాడు. తాను ఖురాన్ ద్వారా మార్గనిర్దేశం పొందుతాన‌ని, దాని తీర్పును మాత్రమే నమ్ముతానని చెప్పాడు....