archiveSIKH REFUGEES ARE COMING TO INDIA FROM AFGHANISTHAN

News

ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వలస రానున్న సిక్కు శరణార్థులు!

కాబూల్ బాంబు పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయిన 25 మంది కుటుంబాలకు చెందిన 180 మంది సిక్కు, హిందువులు ఆఫ్ఘనిస్తాన్ ను విడిచి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.  బుధవారం కాబూల్ నుండి భారత్ కి బయలుదేరే అవకాశం ఉందని కాబుల్ సిక్కు వర్గాలు...