బోధన్లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై వివాదం!
బంద్కు బీజేపీ పిలుపు బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్లో శివాజీ విగ్రహ ఏర్పాటుపై వివాదం చెలరేగింది. రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శనివారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అంటూ ఓ వర్గం వారు అభ్యంతరం తెలిపారు. దీంతో...
